Category: Andhra Pradesh

AP : బాధితులందరికీ న్యాయం చేయాలి…

కాకినాడ : మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి, న్యాయం చేయాలని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలను పకడ్బందీగా రూపొందించి, ప్రభుత్వం ప్రకటించిన సాయం ఎవరూ మినహాయించబడకుండా అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సౌకర్యాలపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సముద్రానికి ఆనుకుని […]